Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఫలితాలపై స్పందించిన హరికృష్ణ

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2013 (13:11 IST)
File
FILE
ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు భారీ సంఖ్యలో విజయం సాధించారని, ఈ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీదే విజయంగా తెలుస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ వెల్లడించారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్క రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. మూడు దశల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కట్టబెట్టినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల సరళిని చూస్తుంటే ప్రజలు తమ పార్టీ వైపు ఉన్నాలని ఎవరికైనా అర్థమవుతోందన్నారు.

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

Show comments