Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు- కృష్ణపట్నం రెండో హైవేకు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్ సూచనలు

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (17:17 IST)
నెల్లూరు నుంచి కృష్ణపట్నం వరకు రెండో హైవే నిర్మాణానికి సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటైన సమావేశంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రస్తుతమున్న హైవే చాలా రద్దీగా మారడంతో పాటు, పలు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనల్ హైవే అధికారులు ప్రత్యామ్నాయ హైవే మార్గానికి అవసరమైన సూచనల కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే  గోవర్ధన్ రెడ్డి, కలెక్టర్ చక్రధర బాబు, జేసి హరేంద్ర ప్రసాద్, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ గిరిధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి  మాట్లాడుతూ, ప్రస్తుతమున్న హైవే పరిస్థితిని సమీక్షించి రెండవ ప్రత్యామ్నాయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. తద్వారా పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని, నెల్లూరు పరిసరాల వారికి కూడా మంచి సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, పాముల హరి, నవీన్ రెడ్డి, అవినాష్, డాక్టర్ సునీల్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ దొంగ ముం*** కొడుకు.. వీడు మామూలోడు కాదండి: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ నోటిదూల (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments