Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపరాయి క్వారీలో మట్టిపెళ్లలు పడి ఐదుగురు మృతి

Webdunia
బుధవారం, 11 జులై 2007 (09:58 IST)
గుంటూరు జిల్లాలో నాపరాయి క్వారీలో మట్టిపెళ్లలు పడి ఐదుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి శివారు ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో మంగళవారం సాయంత్రం మట్టిపెళ్లలను తొలగించే పనిలో 11 మంది కూలీలు నిమగ్నమై ఉన్న సమయంలో హఠాత్తుగా ఒక మట్టి పెళ్ల వారిపై పడడంతో వారు మట్టిలో కూరుకుపోయారు.

ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవ సమాధి అయ్యారు. కాగా మృతి చెందిన వారిలో షెక్ పెద దస్తగిరి (50), షేక్ శిలార్ షా (20), షేక్ మౌలాలీ (35), షేక్ చినమౌలాలీ (21)తోపాటు పఠాన్ బాబుజానీ అనే మూడేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో హిమాంబి అనే మహిళా కూలీ ఎడమ కాలు విరిగినట్టు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments