Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాపరాయి క్వారీలో మట్టిపెళ్లలు పడి ఐదుగురు మృతి

Webdunia
బుధవారం, 11 జులై 2007 (09:58 IST)
గుంటూరు జిల్లాలో నాపరాయి క్వారీలో మట్టిపెళ్లలు పడి ఐదుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి శివారు ప్రాంతంలో ఉన్న నాపరాయి క్వారీలో మంగళవారం సాయంత్రం మట్టిపెళ్లలను తొలగించే పనిలో 11 మంది కూలీలు నిమగ్నమై ఉన్న సమయంలో హఠాత్తుగా ఒక మట్టి పెళ్ల వారిపై పడడంతో వారు మట్టిలో కూరుకుపోయారు.

ఈ దుర్ఘటనలో ఐదుగురు సజీవ సమాధి అయ్యారు. కాగా మృతి చెందిన వారిలో షెక్ పెద దస్తగిరి (50), షేక్ శిలార్ షా (20), షేక్ మౌలాలీ (35), షేక్ చినమౌలాలీ (21)తోపాటు పఠాన్ బాబుజానీ అనే మూడేళ్ల బాలుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో హిమాంబి అనే మహిళా కూలీ ఎడమ కాలు విరిగినట్టు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments