Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మానతో పాటు 5గురు ఎమ్మెల్యేల రాజీనామా.. సమైక్యాంధ్రకు మద్దతుగా ?

Webdunia
FILE
శాసనసభ్యత్వానికి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేశారు. వెంటనే తన రాజీనామా లేఖను శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. ఆయనతో పాటు మరో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు.

సమైక్యాంధ్రకు మద్ధతుగా రాజీనామా చేసినట్లు ధర్మాన తెలిపారు. క్విడ్ ప్రోకో కేసులో ఆరోపణలు రావడంతో కొన్ని నెలల కిందట ధర్మాన మంత్రి పదవిని వీడిన సంగతి తెలిసిందే.

కాగా, సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణవాదులు ఫైర్ అవుతున్నారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్ రెడ్డి రాష్ట్ర విభజనతో సమస్యలు ఏర్పడుతాయని చేసిన వ్యాఖ్యలు తెలంగాణావాదుల్లో చిచ్చుపెట్టింది

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments