Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్‌కుశ్ అతిథి గృహంలో రాజుపై విచారణ

Webdunia
సత్యం కంప్యూటర్స్ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజును సీబీఐ విచారించడం ప్రారంభించింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఉన్న దిల్‌కుశ్ అతిథి గృహంలో సీబీఐ రాజును సీబీఐ విచారిస్తోంది.

సీబీఐ తన విచారణలో భాగంగా రాజుతోపాటు ఆయన సోదరుడు రామరాజు, సత్యం మాజీ సీఎఫ్ఓ శ్రీనివాస్‌తో సహా ఇద్దరు పీడబ్ల్యూసీ ఆడిటర్లను కూడా సీబీఐ విచారిస్తోంది. రాజును సీబీఐకి అప్పగించేందుకు నాంపల్లి కోర్టు సోమవారం అనుమతి ఇవ్వడంతో పోలీసులు మంగళవారం ఉదయం పది గంటలకు చంచల్‌గూడ జైలునుంచి దిల్‌కుశ్ అతిథి గృహానికి తరలించారు.

రాజును అతిథి గృహానికి తరలించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అటుపై ఎస్కార్టు వాహనంలో రాజును అతిథి గృహానికి తరలించారు. రాజుతో సహా ఐదుగురిని సీబీఐ నేటి నుంచి వారం రోజులపాటు విచారించనుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments