Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఇవ్వాలి .. వివేక్ - సమైక్యాంగా ఉంచాలి .. లగడపాటి

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2012 (13:37 IST)
File
FILE
రాష్ట్ర విభజన అంశంపై మళ్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. తక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీ జి వివేక్ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ను కోరారు. మరోవైపు.. కేంద్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌‌ను సమైక్యాంగానే ఉంచాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గట్టిగా కోరారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఆయనను ఇరు ప్రాంతాల నేతలు కలుసుకుని తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సోమవారం ఎంపీలు వివేక్, లగడపాటితో పాటు.. మరికొంతమంది నేతలు కలుసుకుని తమతమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా వివేకా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో తెలంగాణలో కాంగ్రెస్‌ మనుగడ సాగించడం కష్టమని చెప్పినట్టు వెల్లడించారు. మరో వైపు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆజాద్‌ను కోరారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments