Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ఉద్యమం: మరణించినవారు 22

Webdunia
ప్రత్యేక తెలంగాణాకోసం తెలంగాణా రాష్ట్ర సమితి కేసీఆర్ దీక్షబూనిన నాటి నుంచి నేటివరకూ 22 మంది తమ ప్రాణాలను అర్పించారు. వీరిలో కొందరు కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడాన్ని తట్టుకోలేక ప్రాణాలను బలి ఇవ్వగా మిగిలినవారు తమకు ప్రత్యేక తెలంగాణా ఇవ్వాల్సిందేనంటూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

మంగళవారం ఒకేరోజున కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ముగ్గురు తమ ప్రాణాలను అర్పించారు. కరీంనగర్ జిల్లా గంభీరావుపేటకు చెందిన రవి గౌడ్, కేసీఆర్ ఆరోగ్య స్థితిని టీవీల్లో వీక్షించి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వరంగల్‌కు చెందిన సుధాకర్ తెలంగాణాకు మద్దతుగా తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖరాసి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. దీంతో తెలంగాణాకోసం మృతి చెందినవారి సంఖ్య 22కి చేరుకుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments