Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాకు ముందే ఉత్తరాంధ్ర విడిపోవాలి: వంగపండు

Webdunia
తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందే ఉత్తరాంధ్ర విడిపోవాలని ప్రజా గాయకుడు వంగపండు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టడమంటూ జరిగితే మూడు రాష్ట్రాలుగా విడగొట్టాలని, తెలంగాణ, సీమాంధ్ర పేరుతో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని వంగపండు వ్యాఖ్యానించారు.

ఉత్తరాంధ్రలో ఎన్నో ఉద్యమాలు జరిగాయని, కానీ వెనుకబడిన ఉత్తరాంధ్రను ఎవరూ పట్టించుకోవడం లేదని వంగపండు ఆరోపించారు. ఉత్తరాంధ్ర కోరూతూ సైకిల్ యాత్ర చేసిన వారి అరెస్టుకు నిరసనగా వంగపండు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా వంగపండు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అన్నారు. రాష్ట్రం విడిపోతే విశాఖపట్నంను రాజధానిగా చేసి లక్షకోట్ల ప్యాకేజి ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments