Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణపై హామీ ఇవ్వని మన్మోహన్: కేసీఆర్ నిర్వేదం

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2011 (08:58 IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగామ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ బృందం మంగళవారం ప్రధానితో సమావేశమైన విషయం తెల్సిందే.

ఈ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని ఎటువంటి హామీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ అంశంపై అందరి వివరాలు సావధానంగా విన్న ప్రధాని సకలజనులసమ్మెను విరమించాలని కోరినట్టు కేసీఆర్ చెప్పారు.

సకల జనుల సమ్మె ప్రజల చేతిలో ఉంది, కేసీఆర్‌కాని జేఏసీ కాని చెపితే సమ్మె విరమించే యోచనలో ప్రజలు, ఉద్యోగులు లేరని, తెలంగాణపై ప్రకటన వస్తేనే సకల జనుల సమ్మె విరమించటం జరుగుతుందని ప్రధానికి ఈ సందర్భంగా తెలిపామన్నారు.

స్వామిగౌడ్‌పై పోలీసుల హత్యాప్రయత్నం, తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత, సమ్మె ప్రభావం గురించి ప్రధానికి వినతిపత్రం ఇచ్చామన్నారు. కాంగ్రెస్ నాయకుల చేతిలో తెలంగాణ ఏర్పాటు ఆధారపడి ఉందని తాము భావిస్తున్నట్టు చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments