Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుపాకీ ఎక్కుపెట్టి శాంతి చర్చలా: టీఎన్జీవో నేతలు!

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2011 (16:44 IST)
ప్రభుత్వం తమ తలకు తుపాకీ ఎక్కుపెట్టి శాంతి చర్చలకు రమ్మని ఆహ్వానించడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. అయినప్పటికీ.. తమ నిరసను తెలియజేందుకు ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి చర్చా వేదిక వద్దకు వచ్చినట్టు టీఎన్జీవో నేత స్వామి గౌడ్ తెలిపారు.

ప్రభుత్వంతో శుక్రవారం జరిగిన తెలంగాణ ఉద్యోగ సంఘాల చర్చలు విఫలమైన విషయం తెల్సిందే. కేబినెట్ సబ్ కమిటీతో చర్చలను ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. చర్చలు మొదలైన పది నిమిషాల్లోనే ఉద్యోగ సంఘాల నేతలు అర్థాంతరంగా సమావేశ హాలు నుంచి బయటకు వచ్చేశారు.

అనంతరం స్వామి గౌడ్ మాట్లాడుతూ.. ఎస్మా ప్రయోగం, జీవో 166, 177 లను తొలగిస్తేనే చర్చలకు వస్తామని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద పారా మిలటరీ బలగాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాతే ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఆయన తేల్చి చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

Show comments