Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే సత్రాల్లో సబ్బులు - షాంపూలు ఉచితంగా పంపిణీ!!

Webdunia
బుధవారం, 1 జూన్ 2011 (12:28 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం అతిథి గృహాల్లో బుధవారం నుంచి ఉచితంగా సబ్బులు, షాంపు, పేస్టు వంటి వాటిని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అయితే, వెయ్యి రూపాయలకు పైగా అద్దె ఉన్న గదుల్లో బస చేసే భక్తులకు వీటిని అందజేయనున్నారు.

దీనిపై తితిదే కృష్ణారావు మాట్లాడుతూ తితిదే నిర్వహించే నిత్యాన్నదానంలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల ఆహారపు అలవాట్లను దృష్టిలో ఉంచుకుని రోటి, పప్పును కూడా అన్నదాన పథకం క్రింద ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇక నిత్యాన్నదానంలో భోజనం చేసే ప్రతి భక్తుడికి రోటీ, పప్పు అందుబాటులో ఉంటుందన్నారు.

పద్మావతి అతిథి భవనంలోని క్యాంటిన్‌లోనూ, ఎస్వీ గెస్టు హౌస్ క్యాంటీన్‌లోనూ ఈ సౌకర్యాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీఐపీలు బస చేసే పద్మావతి అతిథి భవనం ప్రాంతంలో ఉన్న అద్దె గదుల్లో బస చేసే భక్తులకు తితిదే ఉచితంగా సబ్బులను అందజేస్తుండేది. అయితే అప్పట్లో సిబ్బంది సబ్బులను సొంత ప్రయోజనాలకు వినియోగించుకోవడంతో ఆ విధానాన్ని రద్దు చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

Show comments