Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూడటానికి రమ్మన్నాడు... తలుపు వేసి రేప్ చేశాడు!

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2013 (13:17 IST)
FILE
దేశంలో ఆడవారికి బద్రత లేకుండా పోతోంది. నానాటికి సమాజం దిగజారిపోతుంది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, హత్యలతో దేశం అట్టుడుగుపోతోంది. తాజాగా చిత్తూరు జిల్లాలోని ఓ అత్యాచారం కేసు నమోదయ్యింది. చిత్తారు జిల్లా కలకడ మండలంలోని ఎర్రకోటపల్లె పంచాయితీ సింగనొడ్డుపల్లెలో ఆదివారం బాలికపై అత్యాచారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సింగనొడ్డుపల్లి గ్రామానికి చెందిన బాలిక (16)ను అదే గ్రామానికి చెందిన నాగరాజు (40) ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో టీవీ చూడటానికి తన ఇంటికి రమ్మని పిలిచాడు. అమ్మాయి ఇంటిలోకి రాగానే తలుపు వేసి గడియపెట్టాడు. తదుపరి అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments