Webdunia - Bharat's app for daily news and videos

Install App

టి ఎఫెక్ట్ .. సీమాంధ్ర మంత్రుల 15 మంది రాజీనామా!

Webdunia
మంగళవారం, 30 జులై 2013 (16:44 IST)
File
FILE
రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 15 మంది మంత్రులు గతంలో రాజీనామా చేసిన లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేతికి సమర్పించామని, ఇపుడు కూడా ఆ లేఖకు కట్టుబడి ఉన్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.

రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాస రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం ఉంటే 15 మంది మంత్రులం రాజీనామా లేఖలపై సంతకాలు చేసి సోనియాకు గంతలోనే సమర్పించామని, ప్రస్తుతం దీనికి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.

రాష్ట్రం విభజిస్తే రాజీనామాలకు సిద్ధమన్నారు. తమ ప్రాంత ప్రజల ఆలోచనలకు అనుకూలంగా తమ నిర్ణయం ఉంటుందన్నారు. తాము కేంద్రమంత్రి చిరంజీవి మాటను కాదనడం కాదని, అందరికీ అంతిమంగా అధిష్టానం ప్రజలే అన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

Show comments