Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపాల్ రెడ్డి : తెలంగాణపై సోనియా నిర్ణయం శిలాశాసనం!

Webdunia
FILE
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మండిపడ్డారు. భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఒక బాధ్యతగల పదవిలో ఉంటూ అలా మాట్లాడుకూడదని హితవు పలికారు.

ముఖ్యమంత్రికి ఇలా హిత వచనాలు చెపుతూనే... సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఉద్యమం అర్థం లేనిదని కొట్టిపారేశారు. తెలంగాణపై సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం శిలాశాసనం అనీ, ఎన్ని జరిగినా అది అమలు జరిగి తీరుతుందని చెప్పారు.

అంతకుముందు డీఎస్, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహలు సైతం ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత వేదిక సీడబ్ల్యూసీలో తనకు ఉన్న అభ్యంతరాలను లేవనెత్తకుండా ఇక్కడ ఓ కుట్రదారుడిలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments