Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ - విజయమ్మలు ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు గుడ్‌బై!

Webdunia
శనివారం, 10 ఆగస్టు 2013 (12:59 IST)
File
FILE
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మలు తమతమ పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు వారు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయడంతో ఆగ్రహించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాకు పాల్పడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో.. కడప లోక్‌సభ స్థానానికి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయగా, పులివెందుల అసెంబ్లీ స్థానానికి విజయమ్మ రాజీనామా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. అయితే, ఈ విషయాన్ని వైఎస్ఆర్ సీపీ అధికారికంగా శనివారం సాయంత్రం వెల్లడించనుంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments