Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పార్టీలో ఉంటే ఆయన వెంటే నడిచేవాళ్లం: శైలజానాథ్

Webdunia
FILE
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటే వైఎస్సార్ అనుచరులుగా ఆయన వెంటే నడిచేవాళ్లమని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి శైలజానాథ్‌ అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేయడంతో ఆయన వెంట ఉండేది లేదని శైలజానాథ్ స్పష్టం చేశారు.

మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా వ్యతిరేకంగా తాను కార్యకలాపాలు కొనసాగించినట్లు వచ్చిన వార్తల్ని శైలజానాథ్ ఈ సందర్భంగా ఖండించారు. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతోనే మంత్రి పదవి అడిగానే తప్ప వేరొక కారణం లేదన్నారు.

వాస్తవానికి ఎస్సీలకు 8 పదవులు రావాల్సి ఉండగా, అది ఆరుకే పరిమితమైందని శైలజానాథ్ చెప్పారు. కాగా.. అనంతపురం జిల్లాకు చెందిన శైలజానాథ్, జేసీ దివాకర్ రెడ్డిలలో సీనియర్ శాసనసభ్యుడైన జేసీకి మంత్రి పదవి దక్కలేదు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments