Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ దీక్ష విరమించాలి... లేదంటే కోమాలోకి..? : వైద్యులు

Webdunia
FILE
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎంపీ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం అయిదు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న జగన్ దీక్ష విరమించాలని వైద్యులు కోరారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు జగన్కు వైద్య పరీక్షలు చేశారు.

నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు దీక్ష చేయడం వల్ల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. సమైక్య దీక్ష మొదలు పెట్టి వంద గంటలు దాటిపోయిందని ఏ క్షణంలోనైనా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. హార్ట్ బీటింగ్ 72గా ఉందని, సుగర్ లెవల్స్ నిన్నటికీ ఈరోజుకు తగ్గిపోయాయని వైద్యులు చెప్పారు.

జగన్ షుగర్‌ లెవల్స్ 54కు పడిపోయినట్లు, బీపీ 120/90, కీటోన్స్‌ 4+ గా ఉన్నట్లు వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే శరీర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ పరిస్థితులలో ఆయన దీక్ష విరమించడం మంచిదని సలహా ఇచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments