Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ : కోర్టులో మెమో.. దాన్నే తుది చార్జీషీట్‌గా పరిగణించాలి!

Webdunia
FILE
దాల్మియా సిమెంట్స్‌ వ్యవహారంపై తన కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి కోర్టులో మెమో దాఖలు చేశారు. దాల్మియా సిమెంట్స్‌పై సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్‌నే తుది చార్జీషీట్‌గా పరిగణించాలని ఆయన కోర్టును కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను సిబిఐ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.

తన ఆస్తుల కేసులో ఒకే చార్జిషీట్‌ను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, అయితే సిబిఐ ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ వేర్వేరు చార్జిషీట్లను దాఖలు చేస్తోందని జగన్ మెమోలో వివరించారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని జగన్ కోర్టును కోరారు. అంశాలవారీగా చార్జిషీట్లు దాఖలు చేయడం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని జగన్ ఎత్తిచూపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments