Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను సీఎం చేస్తే మీ సమస్యలు పరిష్కారం : విజయమ్మ

Webdunia
బుధవారం, 7 నవంబరు 2012 (13:12 IST)
File
FILE
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి, ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి పిలుపునిచ్చారు.

నీలం తుఫాను బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటించి, రైతులు, వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె వారినుద్దేశించి ప్రసంగిస్తూ తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. అపుడే రాష్ట్రంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

గోదావరి ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ పరిస్థితిని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్‌కు తాను వివరిస్తానని, నష్టపరిహారం అందేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డెల్టా ఆధునికీకరణ పూర్తిచేయనందునే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఉంటే ఆధునికీకరణ పనులు పూర్తి చేయించేవారన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments