Webdunia - Bharat's app for daily news and videos

Install App

చౌకబారు ప్రచారం వైఎస్ మానుకోవాలి: బాబు

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2009 (19:18 IST)
రాష్ట్రంలోని విపక్ష పార్టీలను నిర్వీర్యం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి చౌకబారు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఇలాంటి దుష్ప్రచారానికి ఆయన స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే.రోజా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రాయబారాలు నడుపుతున్నారని ముఖ్యమంత్రి బుధవారం ప్రకటించి సంచలనం సృష్టించారు.

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. విపక్ష పార్టీలను బలహీన పరిచేందుకు సీఎం ఎలాంటి ప్రచారానికైనా పాల్పడుతారని ఆయన దుయ్యబట్టారు. ఇతర పార్టీల అభివృద్ధిని సహించలేని ఫ్యూడల్ మనస్తత్వం ఆయనదని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి చర్యలకు ముఖ్యమంత్రి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments