Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి - కావూరి - లగడపాటిల వల్లే ఈ దుస్థితి : పయ్యావుల

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2013 (12:46 IST)
FILE
కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావులతో పాటు... విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు వారి వ్యాపారమే పరమావధిగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఆయన సోమవారం టీడీపీ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని, కానీ, విభనజ విధానం వల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు.

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను తాయిలాలు, బెదిరింపుల ద్వారా అధిష్టానం దారిలోకి తెచ్చుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల కష్టాలను పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్లాలని సవాల్ చేశారు. పద్ధతి ప్రకారం విభజన జరగలేదని, కాంగ్రెసు పార్టీ రాజకీయ కోణంలోనే విభజన చేసిందన్నారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments