Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు, కిరణ్‌ది పొలిటికల్ ఫిక్సింగ్ : విజయమ్మ

Webdunia
FILE
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఫిక్సింగ్ ప్రజలందరికి బాగాతెలుసునని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు.

అప్పట్లో ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిసిన తర్వాతే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారని, నేడు కూడా ఎమ్మెల్యేలపై వేటుపడ్డ తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నారని విజయమ్మ అన్నారు.

బాబు, కిరణ్ ఫిక్సింగ్ రాజకీయాలకు ఇంతకన్నా నిదర్శనం ఏముందని ఆమె ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విజయమ్మ తెలిపారు. 15మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయటం సరికాదన్నారు. ఆ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలిచారని విజయమ్మ అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments