Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి: న్యాయవాదులు

Webdunia
శనివారం, 6 మార్చి 2010 (18:06 IST)
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద శనివారం న్యాయవాదులపై తెలుగుదేశంపార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ న్యాయావదుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది.

తెదేపా అధినేత తమను అనవసరంగా కొట్టించారని, ఈ సందర్భంగా ఆయనపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని, అలాగే ఈ నెల ఎనిమిదవ తేదీన విధులు బహిష్కరించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాదుల ఐక్య కార్యాచరణ సమితి శనివారం నిర్ణయించింది.

సోమవారం నాడు తమ న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు చేయాలని కూడా నిర్ణయించినట్లు ఐకాస ప్రతినిధులు మీడియాకు వివరించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments