Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగిరి నుంచి కుప్పంకు పారిపోయిన ఘనత చంద్రబాబుదే!

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2012 (15:50 IST)
FILE
మెగాస్టార్, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి తిరుపతి నుంచి పారిపోయాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. చిరంజీవి తిరుపతి నుంచి పారిపోలేదని, చంద్రబాబే చంద్రగిరి నుంచి కుప్పంకు పారిపోయారని సి. రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.

సొంత ఊరు చంద్రగిరిలో ఓడిపోయిన బాబు ఆ తర్వాత కుప్పంకు పారిపోయారని ధ్వజమెత్తారు. చిరంజీవిపై వ్యక్తిగత దూషణలకు దిగటం చంద్రబాబు ఆయన స్థాయిని దిగజార్చుకోవడమేనని అన్నారు. చిరుపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలన్నారు. లేదంటే ఆయన చరిత్ర తవ్వాల్సి ఉంటుందని రామచంద్రయ్య హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

Show comments