Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు: దేవేందర్ గౌడ్

Webdunia
FILE
కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమ్మక్కయ్యారని, తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్ గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో తెరాసను, కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ భూస్థాపితం చేస్తుందని గౌడ్ సవాలు విసిరారు.

కేసీఆర్ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలను పాల్పడుతున్నారని, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని దేవేందర్ గౌడ్ ఆరోపించారు. త్వరలోనే కేసీఆర్ తెరాసను కాంగ్రెస్ పార్టీలోని విలీనం చేస్తారని అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం పేరిట తెరాస, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయని దేవేందర్ గౌడ్ తెలిపారు. తాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెస్తామని, ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని వెల్లడించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments