Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎరువుల గోదాములపై రైతుల దాడి

Webdunia
శుక్రవారం, 3 అక్టోబరు 2008 (20:03 IST)
ఎరువుల కొరతతో రైతన్నల ఆగ్రహం రోజురోజుకి పెచ్చరిల్లుతోంది. ఖమ్మం జిల్లాలో ఎరువుల కొరతపై అన్నదాతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఎరువుల కోసం రైతు సేవాకేంద్రాల వద్ద ఉదయం నుంచి రైతులు గుమిగూడారు. చివరకు అధికారులు ఎరువులను ఇతర గ్రామాలకు తరలిస్తుండడంతో రైతులు కోపోద్రిక్తులై రైతుసేవా కేంద్రంపై దాడిచేసి ఎరువులను లూటీ చేశారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సేవా కేంద్రం వద్దకు చేరుకుని అన్నదాతలపై లాఠీ ఛార్జీ ప్రయోగించారు. దీనితో పలువురి రైతులకు గాయాలయ్యాయి.

మరోవైపు గుంటూరు జిల్లా నకిరెకల్‌లో ఎరువుల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఎరువులను సక్రమంగా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారిపై మహిళా రైతులు దాడికి చేయడంతో ఇక్కడి పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments