Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నలుగురు ఒక్కటై జగన్‌ను వేధిస్తున్నారు: లక్ష్మీ పార్వతి

Webdunia
గురువారం, 10 మే 2012 (16:31 IST)
FILE
ఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావులు ఒక్కటై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, కడప పార్లమెంట్ సభ్యుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని వేధిస్తున్నారని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) దాడుల వెనుక అసలు సూత్రదారి ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు హస్తముందని గురువారం తిరుపతిలో లక్ష్మీ పార్వతి విలేకరులతో అన్నారు.

రామోజీ రావు సూచనలను సీబీఐ పక్కాగా అమలు చేస్తుందని లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. సీబీఐ సంస్థ కాంగ్రెసు కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని లక్ష్మీ పార్వతి విమర్శించారు. ప్రముఖ జర్నలిస్టు కులదీప్ నయ్యర్ కూడా సిబిఐ తీరును తప్పు పట్టారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments