Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరి మధ్య నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది!

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2012 (17:14 IST)
FILE
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి మధ్య నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక అవలంభించగా, జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ముతో రాజకీయ ఓదార్పు యాత్ర చేస్తున్నారని నారాయణ దుయ్యబట్టారు.

బాబుది రాజకీయ విధానాల వైఫల్యమని, జగన్‌ది అవినీతి విధానాల నేపథ్యమని నారాయణ ఎద్దేవా చేశారు. అలాంటి వారిద్దరికీ పోలిక పెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలను తన్నేందుకే అంతమంది విప్‌లను నియమించారని తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ నారాయణ విమర్శించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments