Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేసారు జ‌గ‌న్!

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (14:44 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని ఏపీ సీఎం జ‌గ‌న్ దారుణంగా మార్చేశార‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. తాజాగా వెలుగుచూసిన నెల్లూరు యువ‌తిపై యువ‌కుడి దాడిని కూడా లోకేష్ ప్ర‌స్తావిస్తూ, ఈ విమ‌ర్శ‌ల్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా చేసారు.
 
ఒక్క ఛాన్స్ సీఎం ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ లా మార్చేసారు. జగన్ రెడ్డి చేతగానితనాన్ని అలుసుగా తీసుకున్న మృగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. నెల్లూరు లో మహిళని అత్యంత దారుణంగా హింసించడమే కాకుండా వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందే ధైర్యం చేస్తున్నారు అంటే రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధమవుతోంది. చట్టాల పేరుతో జరుగుతున్న మోసాన్ని పసిగట్టిన రాక్షసులు రోజుకో ఆడబిడ్డ పై తెగబడుతున్నారు. నిందితుల్ని పట్టుకొని బెయిల్ పై అతిధి మర్యాదలతో ఇంటి వద్ద దింపడం కాదు... కఠినంగా శిక్షించాలి... అప్పుడే ఈ అరాచకాలకు బ్రేక్ పడుతుంద‌ని నారా లోకేష్ వ్యాఖ్యినించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments