Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం: కేసీఆర్

Webdunia
హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై రాష్ట్ర అసెంబ్లీలో తమ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, ఫ్రీజోన్ అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శ్రీశైలం డ్యామ్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తారా?, తిరుపతి, వైజాగ్‌లను ఫ్రీజోన్‌గా ప్రకటిస్తారా అని ఆయన ప్రశ్నించారు. అలాగే 21వ తేదీన సిద్ధిపేటలో జరిగే సభ రాజకీయ సభ కాదని ఆయన స్పష్టం చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments