Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వారు అసెంబ్లీలో ఎలా కూర్చుంటారు!?: టీజీ ప్రశ్న

Webdunia
గురువారం, 1 నవంబరు 2012 (12:47 IST)
FILE
రాష్ట్ర అవతరణను అడ్డుకుంటామంటున్నవారు అసెంబ్లీలో ఎలా కూర్చుంటారని భారీనీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణను వ్యతిరేకిస్తున్న వారు అసెంబ్లీలో ఎలా కూర్చుంటారు.. రాజ్యాంగ బద్ధంగా ఎలా ప్రమాణం చేస్తారని టీజీ వెంకటేష్ అడిగారు.

రాష్ట్రంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిన ప్రాంతమని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీజీ వ్యాఖ్యానించారు. కిరణ్ ప్రభుత్వం తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం సీమాంధ్రంలో ఘనంగా జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణలో విద్రోహ దినంగా జరుపుకోవాలని మంత్రులు పిలుపునివ్వడంపై టీజీ పైవిధంగా వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments