Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్బరుద్దీన్‌పై ఎన్ఐఎకి ఫిర్యాదు... శ్రీరాముని తల్లిపై కామెంట్ చేశారా...?

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2013 (20:51 IST)
FILE
అక్బరుద్దీన్ పై ప్రభుదాస్ అనే వ్యక్తి ఎన్ఐఎకి ఫిర్యాదు చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఆయన మెడకు రోజురోజుకీ ఉచ్చు మరింత బిగుస్తున్నాయి. శ్రీరాముని తల్లిపై అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అలాంటి వ్యక్తి బహిరంగ సభల్లో మాట్లాడితే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని ప్రభుదాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

తన ఫిర్యాదులో అక్బరుద్దీన్ ఇకపై బహిరంగ సభలో పాల్గొనకుండా చూడాలని కోరారు. శ్రీరాముని తల్లి గురించి అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ కూడా దీనిని ప్రసారం చేసిందని తెలిపారు.

గతంలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని వ్యాఖ్యలను భారత ప్రభుత్వ నిషేధించిందనీ, అలాగే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే అంతర్జాలం నుంచి తొలగించాలని కోరారు. ఈ ఫిర్యాదును అందుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments