Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు శని-ఆది శెలవులు ఇస్తాం: చీపురుపల్లిలో చంద్రబాబు

ఐవీఆర్
గురువారం, 9 మే 2024 (19:52 IST)
చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవినీతిపరుడు అని బొత్స ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు మీరు కాదు మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డితో చేయించండి, అప్పుడు చూడండి అంటూ సవాల్ విసిరారు.
 
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు, పోలీసులు పెద్దసంఖ్యలో తరలివచ్చారనీ, దాదాపు 99 శాతం మంది ఎన్డీయేకి ఓట్లు వేసారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పోలీసులు సేవలు మరువలేనివనీ, వారు ఎంతగానో కష్టపడుతుంటారని అన్నారు. అందుకే తాము అధికారంలోకి రాగానే పోలీసులకు వారంలో 2 రోజులు శెలవులు ఇస్తాన్నారు.
 
శని-ఆదివారాలు వారికి శెలవులు ఇస్తామనీ, వీకెండ్ హాలిడేస్ ను ఐటీ ఉద్యోగులు మాదిరి వారు కూడా సంతోషంగా గడపాలని అన్నారు. ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యులకు ఎన్డీయే పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పాలని విజ్ఞప్తి చేసారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వచ్చిన 24 గంటల్లోనే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ని రద్దు చేస్తాము. ప్రజల భూములు, ఇళ్లు లాక్కునే, ఈ చట్టాన్ని తగలబెట్టేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మత్తు వదలరా-2' చిత్రాన్ని చూసి చిరంజీవి - మహేశ్ బాబులు ఎమన్నారు?

మోహన్ బాబు యూనివర్శిటీలో అధిక ఫీజులు వసూలు.. స్పందించిన మంచు మనోజ్!!

రజనీకాంత్ సినిమా షూటింగ్‌కు సమీపంలో అగ్నిప్రమాదం... ఎక్కడ?

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments