Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు శని-ఆది శెలవులు ఇస్తాం: చీపురుపల్లిలో చంద్రబాబు

ఐవీఆర్
గురువారం, 9 మే 2024 (19:52 IST)
చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవినీతిపరుడు అని బొత్స ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు మీరు కాదు మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డితో చేయించండి, అప్పుడు చూడండి అంటూ సవాల్ విసిరారు.
 
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు, పోలీసులు పెద్దసంఖ్యలో తరలివచ్చారనీ, దాదాపు 99 శాతం మంది ఎన్డీయేకి ఓట్లు వేసారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పోలీసులు సేవలు మరువలేనివనీ, వారు ఎంతగానో కష్టపడుతుంటారని అన్నారు. అందుకే తాము అధికారంలోకి రాగానే పోలీసులకు వారంలో 2 రోజులు శెలవులు ఇస్తాన్నారు.
 
శని-ఆదివారాలు వారికి శెలవులు ఇస్తామనీ, వీకెండ్ హాలిడేస్ ను ఐటీ ఉద్యోగులు మాదిరి వారు కూడా సంతోషంగా గడపాలని అన్నారు. ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యులకు ఎన్డీయే పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పాలని విజ్ఞప్తి చేసారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వచ్చిన 24 గంటల్లోనే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ని రద్దు చేస్తాము. ప్రజల భూములు, ఇళ్లు లాక్కునే, ఈ చట్టాన్ని తగలబెట్టేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments