Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ఎంతవరకు వచ్చింది అంటే అంబటి డ్యాన్స్ వేస్తారు: పవన్ కల్యాణ్

ఐవీఆర్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (23:38 IST)
కర్టెసి-ట్విట్టర్
తణుకులో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించారు. భారీ జనవాహినినుద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ''పోలవరం పూర్తి అయిందా అని అడిగితే ఆ మంత్రి "ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా" అని డాన్స్ వేస్తాడు. ఇదీ వారి పాలన. ఏపీ అభివృద్ధి కోసం మేము తగ్గాము త్యాగాలు చేసాం, మా స్వార్థం కోసం కాదు, మీ భవిష్యత్తు కోసమే. పొత్తులను మీరు వ్యతిరేకిస్తే మాకే నష్టం జరగదు, నష్టపోయేదంతా మీరే'' అని అన్నారు.
 
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. యువతను జగన్ దారుణంగా మోసం చేసాడు. డీఎస్సీ లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. పోటీ పరీక్షల కోసం కష్టపడి చదువుకున్న నిరుద్యోగుల శ్రమ, కాలం, డబ్బు... అన్నీ వృధా చేసాడు. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తానని హామీ ఇస్తున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను గానీ తెలుగుదేశం పార్టీ గానీ ఎప్పటికీ ఆయనను గుర్తుపెట్టుకుంటాం'' అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments