Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమైన నాయకుడు పవన్ కల్యాణ్ అని చెప్పిన బాబు: జన వాహిని భారీ స్పందన - Video

ఐవీఆర్
గురువారం, 11 ఏప్రియల్ 2024 (22:29 IST)
తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమి గెలుపే లక్ష్యంగా తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం చేస్తున్నారు. గురువారం నాడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరంలో ఇద్దరు నాయకులు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వీరు నిర్వహించిన రోడ్ షోకి భారీ జనసందోహం హాజరయ్యారు.
 
తొలుత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... నిజమైన నాయకుడు, ఏపీ అభివృద్ధి కోసం విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని వచ్చినవాడు, మీకోసం ఎన్నో కష్టాలను ఓర్చుకుంటున్న నాయకుడు పవన్ కల్యాణ్ అని ప్రశంసించారు. చంద్రబాబు మాటలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. అంతా ముక్తకంఠంతో అవునూ అంటూ జేజేలు పలికారు.
 
అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... జనసేన పార్టీని వదిలివెళ్తున్న నాయకులను తనేమీ పొమ్మని చెప్పడంలేదని అన్నారు. ఒక్కసారి తను నాయకుడిగా బాధ్యతలు అప్పగించాక వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. ఐతే నిజమైన జనసేన నాయకులు పదవుల కోసం కాదనీ, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతారన్నారు. అలాంటి జనసైనికులు, వీరమహిళలలు మెండుగా జనసేనలో వున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments