Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ గెలుస్తుందని తొడగొట్టి ఛాలెంజ్ చేసిన ప్ర‌భుత్వ విప్ బుద్దా

Webdunia
సోమవారం, 20 మే 2019 (16:16 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు అంతా టీడీపీవైపే నిలిచారని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న తెలిపారు. గత మూడు ఎన్నికల సందర్భంగా కరెక్టుగా సర్వేలు ఇచ్చిన సంస్థలు ఈసారి ఏపీలో టీడీపీనే అధికారంలోకి రాబోతోందని చెప్పాయని గుర్తు చేశారు. ఎన్టీయే కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని సర్వేలు చేప్పడాన్ని వెంకన్న తప్పుపట్టారు. అధికారంలోకి వస్తున్నామని వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. 
 
సర్వేలతో మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటూ బుద్దా మండిప‌డ్డారు. లగడపాటి సర్వే కూడా కరెక్ట్ కాదు. టీడీపీకి 130 సీట్లు వస్తున్నాయి. మహిళలంతా టీడీపీకే ఓట్లేశారు. 2014లో కూడా వైసీపీ గెలుస్తుందని సర్వేలు ఇచ్చారు. టీడీపీ శ్రేణులు నిరాశ చెందవద్దు. చంద్రబాబు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయోత్సవాలకు సిద్ధంగా ఉండండి అని తెలియ‌చేసారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments