ఏపీలో ఎవరు గెలిస్తే నాకెందుకు? రేవంత్ రెడ్డి ప్రశ్న

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (14:50 IST)
రేవంత్ రెడ్డికి రాజకీయాలంటే బోర్ కొట్టినట్లుంది. అందుకేనేమో ఏప్రిల్ 11న జరుగనున్న ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందని అడిగితే... ఏపీలో ఎవరు గెలిస్తే నాకెందుకు? పక్క రాష్ట్రానికి చెందిన రాజకీయాలను మాట్లాడాల్సిన అవసరంలేదు, పైగా అసలు తనకు ఆ ఆసక్తి కూడా లేదంటూ చెప్పారు. ఇదిలావుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 
 
జగన్ మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలు ఏపీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిపైన చేస్తున్న విమర్శల కంటే కేసీఆర్ పైన చేస్తున్న విమర్శలు ఎక్కువగా వుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో బాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా తయారైంది. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రకు సంబంధించిన అన్ని సీట్లను కైవసం చేసుకోవాలన్న ఆకృతతో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments