Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఎవరు గెలిస్తే నాకెందుకు? రేవంత్ రెడ్డి ప్రశ్న

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (14:50 IST)
రేవంత్ రెడ్డికి రాజకీయాలంటే బోర్ కొట్టినట్లుంది. అందుకేనేమో ఏప్రిల్ 11న జరుగనున్న ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందని అడిగితే... ఏపీలో ఎవరు గెలిస్తే నాకెందుకు? పక్క రాష్ట్రానికి చెందిన రాజకీయాలను మాట్లాడాల్సిన అవసరంలేదు, పైగా అసలు తనకు ఆ ఆసక్తి కూడా లేదంటూ చెప్పారు. ఇదిలావుంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 
 
జగన్ మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలు ఏపీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిపైన చేస్తున్న విమర్శల కంటే కేసీఆర్ పైన చేస్తున్న విమర్శలు ఎక్కువగా వుంటున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో బాబు వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా తయారైంది. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రకు సంబంధించిన అన్ని సీట్లను కైవసం చేసుకోవాలన్న ఆకృతతో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments