Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి ఎత్తుకెళ్ళిపోయారు.. పోలింగ్ తేదీ మార్చమని అడుగుతా... కె.ఎ.పాల్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (17:17 IST)
ప్రజాశాంతి పార్టీ పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు తెరతీశారు కె.ఎ.పాల్. శాంతి దూతగా కె.ఎ.పాల్‌కు ఒకప్పుడు మంచి పేరు ఉండేది. అయితే ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఎపిలో 175స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్థమయ్యారు. ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ విజయం ఖాయమని.. చరిత్ర తిరగ రాస్తామని కె.ఎ. పాల్ చెప్పారు.
 
ఎన్నికలకు 14 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఇప్పటివరకు 75స్థానాల్లో మాత్రమే కె.ఎ.పాల్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అందుకు కారణం కూడా చెప్పారు కె.ఎ.పాల్. తమ పార్టీ కార్యాలయంలోని బి-ఫారాలు.. స్టాంప్ ప్యాడ్లను ఎవరో ఎత్తుకెళ్ళారట. అందుకే అవి లేకపోవడంతో పోటీ చేయడం లేదని చెబుతున్నారు కె.ఎ.పాల్. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘాలన్ని కోరుతానని.. ఎన్నికలకు సమయం ఇవ్వమని కోరనున్నట్లు కూడా కె.ఎ.పాల్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments