Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జెడ్పీ ఛైర్పర్సన్ గా బి-ఫాం అందుకున్న కత్తెర హెని క్రిస్టినా

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:25 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయంగా ప్ర‌తిష్ఠాత్మ‌కం అయిన గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్ ప‌ర్స‌న్ గా కత్తెర హెని క్రిస్టినా ఎన్నిక ఇక లాంఛ‌న‌మే. బుధ‌వారం సాయంత్రం ఆమెకు వైసీపీ అధిష్ఠానం బి.ఫామ్ కూడా ఇచ్చేసింది. దీనితో ఆమె ఎన్నిక ఇక నామ‌మాత్ర‌మే కానుంది. 
 
గుంటూరులో హోంశాఖ మంత్రి మేకతోటి సుచ‌రిత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు, గుంటూరు జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు చెరుకువాడ రంగరాజు, పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరి శంకర్ రావు పార్టీ బీఫాం ను కత్తెర హెని క్రిస్టినా కు అంద‌జేశారు. గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ గా నియమితులు అవ్వడానికి ఈ బిఫాం ఎంతో ముఖ్యం. దానిని పార్టీ త‌న‌కు అందించినందుకు కత్తెర హెని క్రిస్టినా సురేష్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments