Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు జెడ్పీ ఛైర్పర్సన్ గా బి-ఫాం అందుకున్న కత్తెర హెని క్రిస్టినా

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:25 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయంగా ప్ర‌తిష్ఠాత్మ‌కం అయిన గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్ ప‌ర్స‌న్ గా కత్తెర హెని క్రిస్టినా ఎన్నిక ఇక లాంఛ‌న‌మే. బుధ‌వారం సాయంత్రం ఆమెకు వైసీపీ అధిష్ఠానం బి.ఫామ్ కూడా ఇచ్చేసింది. దీనితో ఆమె ఎన్నిక ఇక నామ‌మాత్ర‌మే కానుంది. 
 
గుంటూరులో హోంశాఖ మంత్రి మేకతోటి సుచ‌రిత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు, గుంటూరు జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు చెరుకువాడ రంగరాజు, పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరి శంకర్ రావు పార్టీ బీఫాం ను కత్తెర హెని క్రిస్టినా కు అంద‌జేశారు. గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ గా నియమితులు అవ్వడానికి ఈ బిఫాం ఎంతో ముఖ్యం. దానిని పార్టీ త‌న‌కు అందించినందుకు కత్తెర హెని క్రిస్టినా సురేష్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments