Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలోకి గీత భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డి.. జగన్ పట్టించుకోకపోవడంతోనే..?

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (08:56 IST)
తంబళ్లపల్లె నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేత, తంబళ్లపల్లె జడ్పీటీసీ సభ్యురాలు గీత భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డి గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. 
 
ఆయనతో పాటు అనుచరులు భారీగా టీడీపీలో చేరారు. చంద్రబాబునాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడిగా కొండ్రెడ్డి ఉండగా...ఆయన భార్య తంబళ్లపల్లె మండల జడ్పీటీసీగా ఉన్నారు. 
 
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, కొండ్రెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నాయి. తనకు వైసీపీలో జరుగుతున్న అన్యాయం, కక్ష సాధింపుల విషయమై అప్పట్లో కొండ్రెడ్డి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. 
 
దీంతో టీడీపీలో చేరాలని నిర్ణయించుకుని పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. కొండ్రెడ్డిని కలుపుకుని ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని చంద్రబాబు సూచించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments