Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు కూలీలతో కలిసి వరినాట్లు వేసి వైఎస్. షర్మిల

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (18:24 IST)
రైతు కూలీలతో కలిసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల వరి నాట్లు వేశారు. ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న షర్మిల... కొండలం నియోజకవర్గంలో తన యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి పొలాల్లో రైతు కూలీలతో కలిసి ఆమె వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె వ్యవసాయంలో మహిళల పాత్రను ఆకాశానికెత్తేశారు. 
 
గత కొన్ని రోజులుగా ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ యాత్ర ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలో సాగుతోంది. ఇందులోభాగంగా గురువారం వరి మడుల్లోకి దిగిన షర్మిల.. వరి నాట్లు వేస్తూ మహిళా కూలీలతో కలిసిపోయారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "లాభనష్టాలు కాకుండా కష్టాన్ని నమ్ముకుని చేసేదే వ్యవసాయం.ఎవుసాన్ని పండగ చేయడమే మా లక్ష్యం. మహిళలు లేనిదే ఎవుసం లేదు. వారి కష్టం వెలకట్టలేనిది. నాటు వేసింది మొదలు, పంట చేతికొచ్చే వరకు సగం పనులు వారివే. ఎవుసమైనా, ఇల్లు అయినా, దేశాన్ని అయినా నడిపించడంలో వారికి వారే సాటి" అని అన్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments