Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూజివీడు బస్తీ అభివృద్ధిపై వైకాపా, టీడీపీ సవాళ్లు

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (20:05 IST)
కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ అభివృద్ధిపై అధికార వైకాపా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో నూజివీడు పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. 
 
నూజివీడు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, తనతో చర్చించేందుకు టీడీపీ నేతలు ఎవరైనా సరే ముందుకు రావాలని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వర రావులు ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. 
 
దీంతో పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గట్టి భద్రతను ఏర్పాటుచేశారు. ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలను తమతమ ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments