Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్‌సిపికి వణుకు పుట్టిస్తున్న కేకే సర్వే ఎగ్జిట్ పోల్: 2019లో వైసిపికి 135, 2024లో కూటమికి 161

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (12:59 IST)
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో తెలుపుతూ పలు సర్వే సంస్థలు జూన్ 1వ తేదీన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే వీటన్నిటిలో కేకే సర్వే వెల్లడించిన ఫలితాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. 
 
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి 135 స్థానాలు వస్తాయంటే, 151 వచ్చాయి. అలాగే తెదేపాకు 25 నుంచి 35 స్థానాలనీ, జనసేనకి 0-3 స్థానాలు అని చెప్పారు. దాదాపుగా అలాంటి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు 2024లో కూటమికి 161 సీట్లు వస్తాయని కేకే సర్వేస్ వెల్లడించింది. పైగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో అంటే... 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని తెలిపింది.
 
ఇప్పుడు ఇదే వైసిపిని వణుకుపుట్టించే విషయంగా మారుతోంది. గత ఎన్నికల్లో కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమయ్యాయి. అలాగే ఈ 2024 అసెంబ్లీ ఫలితాలు కూడా నిజమైతే ఏంటి అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఉత్కంఠతకు రేపటి జూన్ 4 ఓట్ల లెక్కింపుతో తెరపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments