మెగాస్టార్ చిరంజీవికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్వాగతం

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (17:35 IST)
మెగాస్టార్ చిరంజీవికి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి హృదయపూర్వక స్వాగతం చెప్పారు. ఆదివారం రాత్రి విశాఖ వేదికగా చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ, తాను ఇక్కడే స్థిరపడతానని, విశాఖ పౌరుడిని అవుతానని చెప్పారు. భీమిలి వెళ్లే దారిలో స్థలం కొనుగోలు చేశానని, త్వరలోనే ఇక్కడ ఇంటి నిర్మాణం చేపడతానని చెప్పారు. 
 
దీనిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో స్థిరపడాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని వెల్లడించారు.
 
అలాగే, చిరంజీవి నటించిన కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన"ని తెలిపారు. అలాగే, చిరంజీవి ప్రసంగం తాలూకు పత్రికా కథనాన్ని కూడా ఆయన తన ట్వీట్‌కు జతచేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుసు కదా ఒక రాడికల్ సినిమా అవుతుంది : సిద్ధు జొన్నలగడ్డ

Sundeep Kishan: సూపర్ సుబ్బు సిరీస్.. సెక్స్ ఎడ్యుకేషన్ ... సందీప్ కిషన్

Mamita Baiju: అందుకే డ్యూడ్‌.. నాకు ఒకేసారి సవాలుగా, ఉత్సాహంగా వుంది : మమిత బైజు

K-Ramp: దీపావళికి అన్ని హిట్ కావాలి. K-ర్యాంప్ పెద్ద హిట్ కావాలి : డైరెక్టర్ జైన్స్ నాని

Siddu jonnalgadda: యూత్ సినిమాలంటే.. ఎలా వుండాలో.. తెలుసు కదా. చెబుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments