Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌గం రోజులు గ‌డిచిపోయాయ్... ఇక స‌మ‌ర‌మే అంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

విజ‌య‌వాడ ‌: వైసీపీ ఎమ్మెల్యేలు ఇక రణం ప్రారంభించారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గ నిధుల కోసం ఏపీ విప‌క్ష ఎమ్మెల్యేలు సీఎం చంద్ర‌బాబును క‌లిశారు. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టం వ‌ల్ల తాము వివ‌క్ష‌కు గుర‌య్యామ‌ని, త‌మ ని

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (18:01 IST)
విజ‌య‌వాడ ‌:  వైసీపీ ఎమ్మెల్యేలు ఇక రణం ప్రారంభించారు. త‌మ నియోజ‌క‌వ‌ర్గ నిధుల కోసం ఏపీ విప‌క్ష ఎమ్మెల్యేలు సీఎం చంద్ర‌బాబును క‌లిశారు. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌టం వ‌ల్ల తాము వివ‌క్ష‌కు గుర‌య్యామ‌ని, త‌మ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధికి నిధులివ్వాల‌ని నేరుగా సీఎంనే డిమాండు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. విజ‌య‌వాడ‌లో సీఎం క్యాంపు కార్యాల‌యంలో అపాయింట్‌మెంట్ తీసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు చంద్ర‌బాబును క‌లిశారు. 
 
ఇప్ప‌టికే స‌గం ప‌ద‌వీ కాలం పూర్త‌యిపోయింద‌ని, ఇక ఇప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను అభివృద్ధి చేయ‌క‌పోతే, ప్ర‌జ‌లు త‌మ‌ను ఉపేక్షించ‌ర‌ని పేర్కొన్నారు. 2019 ఎన్నిక‌ల్లోగా త‌మ ప‌ద‌వీ కాలం పూర్త‌య్యే లోగా అభివృద్ధిపై తాము దృష్టి సారించ‌క త‌ప్ప‌ద‌ని సెల‌విచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌కు స‌మ‌న్యాయం చేయ‌డానికే తాను కృతనిశ్చ‌యంతో ఉన్నాన‌ని తెలిపారు. అనంత‌రం వైసీపీ ఎమ్మెల్యేలు అమ‌రావ‌తిలో వెల‌గ‌పూడి తాత్కాలిక స‌చివాల‌యాన్నిసంద‌ర్శించారు. అక్క‌డి ప‌నులు, నిర్మాణాల‌ను ప‌రిశీలించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments