Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిధులు తేలేని దద్దమ్మ చంద్రబాబు... రోజా తీవ్ర వ్యాఖ్యలు

వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్టుతో మూలుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు నాయుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర విషయ

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (19:37 IST)
వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్టుతో మూలుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు నాయుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర విషయమై మీడియాతో మాట్లాడారు రోజా.
 
రాష్ట్రం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే చంద్రబాబు జల్సాల కోసం అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. జగన్ యువభేరి విజయవంతం కావడంతో ఏపీ మంత్రులకు పిచ్చిపట్టిందని అన్నారు. వాళ్లేమి మాట్లాడుతున్నారో వారికే తెలియడంలేదని ఎద్దేవా చేశారు. ఇక నవంబర్ 2 నుంచి జగన్ తలపెట్టనున్న పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకుంటారని అన్నారు.
 
పాదయాత్ర అనేది వైఎస్ ఫ్యామిలీ బ్రాండ్ మార్క్ అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా కాదు... ప్రత్యేక ప్యాకేజీ చాలు అని చెపుతున్న ప్రభుత్వం ఆ ప్యాకేజీతో ఏమేమి చేశారో వివరించాలని డిమాండ్ చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments