Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రన్న కరవు యాత్ర అని పెట్టుకుంటే సూపర్‌గా ఉంటుంది: రోజా

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (11:31 IST)
రైతులు కరవుతో అల్లాడిపోతున్నారని, నిత్యావసర ధరలు ఆకాశానికి అంటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. అయినప్పటికీ ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే పనికి శ్రీకారం చుట్టారని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు.

రైతుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న చంద్రయాత్రపై రోజా నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమానికి చంద్రన్న యాత్ర అనే పేరు సరిపోలేదని... చంద్రన్న కరవు యాత్ర అని పెట్టుకుంటే సూపర్‌గా ఉంటుందని ఎద్దేవా చేశారు.
 
ఈ నెల 9వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఏపీలోని అన్ని జిల్లాలో ఈ యాత్రను చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో, రోజా ఈ విమర్శలు చేశారు. రైతులు కరవుతో అల్లాడిపోతున్నారని రోజా వ్యాఖ్యానించారు.

నిత్యావసరాల ధరలు ఆకాశానికి అంటడంతో, ప్రజలు అల్లాడిపోతున్నారని... అయినా, ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే పనికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments