Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవడ్రా చెప్పాడు... రూ.10 కోట్లు తీసుకున్నాననీ : చాంద్ బాషా ఎదురుదాడి!

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (10:15 IST)
తాను పది కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు జరుగుతున్న ప్రచారంపై అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా మండిపడ్డారు. తాను పది కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్టు ఎవడ్రా చెప్పాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
 
వైకాపాకు చెందిన ఈ ఎమ్మెల్యే ఇటీవల టీడీపీలో చేరిన విషయంతెల్సిందే. దీంతో వైకాపా నేతలు చాంద్ భాషాపై మండిపడుతున్నారు. టీడీపీలో చేరేందుకు రూ.పది కోట్లు తీసుకున్నారంటూ ఆరోపించారు. 
 
దీనిపై చాంద్ బాషా స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని, అమ్ముడుపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. అదేవిధంగా, టీడీపీలో చేరుతున్న వైకాపా ఎమ్మెల్యేలంతా అమ్ముడు పోయారనేది అవాస్తవమంటూ ఆయన కొట్టిపారేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments