Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:27 IST)
ఏపీలో వైసీపీ ఆగ‌డాలు మితిమీరిపోయాయ‌ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమ‌ర్శించారు. వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ అని ఆమె కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు నాయుడంటే ఒక వ్యవస్థ అని, చంద్రబాబు ఇచ్చిన  ఒక్క పిలుపుతో రైతులు వేల ఎకరాలు రాజధానికిచ్చారుని గుర్తు చేశారు.
 
 
డ్వాక్రా సృష్టికర్త చంద్రబాబు అని, సంపద ఎలా సృష్టించాలో నేర్పిన నేత అని కొనియాడారు. లోటు బడ్జెట్లో కూడా ఏపీలో 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న సన్నబియ్యం మంత్రికి విమర్శించే హక్కు ఎక్కడిద‌ని ప్ర‌శ్నించారు? తడిగుడ్డలతో గొంతుకోయడం సజ్జలకు బాగా తెలుసు అని, ఇక వైసీపీ నేతలు ఏపీని గంజాయికి కేంద్రంగా మార్చేశారు అని పంచుమ‌ర్తి అనూరాధ విమ‌ర్శించారు. రైతు రుణమాఫీ ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పండి అంటూ, వైసీపీ నేత‌ల‌ను, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఆమె స‌వాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments