Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (16:27 IST)
ఏపీలో వైసీపీ ఆగ‌డాలు మితిమీరిపోయాయ‌ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమ‌ర్శించారు. వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ అని ఆమె కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు నాయుడంటే ఒక వ్యవస్థ అని, చంద్రబాబు ఇచ్చిన  ఒక్క పిలుపుతో రైతులు వేల ఎకరాలు రాజధానికిచ్చారుని గుర్తు చేశారు.
 
 
డ్వాక్రా సృష్టికర్త చంద్రబాబు అని, సంపద ఎలా సృష్టించాలో నేర్పిన నేత అని కొనియాడారు. లోటు బడ్జెట్లో కూడా ఏపీలో 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న సన్నబియ్యం మంత్రికి విమర్శించే హక్కు ఎక్కడిద‌ని ప్ర‌శ్నించారు? తడిగుడ్డలతో గొంతుకోయడం సజ్జలకు బాగా తెలుసు అని, ఇక వైసీపీ నేతలు ఏపీని గంజాయికి కేంద్రంగా మార్చేశారు అని పంచుమ‌ర్తి అనూరాధ విమ‌ర్శించారు. రైతు రుణమాఫీ ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పండి అంటూ, వైసీపీ నేత‌ల‌ను, జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఆమె స‌వాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments