Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపాపై ఫిర్యాదుకు రాష్ట్రపతిని కలవనున్న వైకాపా బృందం

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (08:44 IST)
వైకాపాకు చెందిన ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలవనుంది. తమ పార్టీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్రపతికి వివరిస్తామని వైకాపా నేతలు తెలిపారు.
 
ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైకాపా బృందం ఢిల్లీలో నేడు రాష్ట్రపతిని కలవనుంది. తెదేపా దుష్ప్రచారాన్ని రాష్ట్రపతికి వివరిస్తామని వైకాపా నేతలు తెలిపారు. ఇదిలావుండగా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా నేతలు కలిశారు. 
 
ఢిల్లీకి వెళ్లిన పలువురు నేతలు సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిశారు. వైకాపా గుర్తింపును రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై చేస్తున్న దాడులు, వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. గంజాయి సహా రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావిస్తే తమపై దాడులు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments